News

ఆయనతో విభేదాల్లేవు : అయ్యన్న పాత్రుడు


విశాఖ భూవివాదంపై తను మాట్లాడాకే సిట్ వేశారని మంత్రి అయ్యన్న పాత్రుడు తెలిపారు. తన వ్యాఖ్యలతో పార్టీ ఇమేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదని ఆయన అన్నారు. పూర్తి స్థాయి విచారణ జరపాలనే తనూ..గంటా కోరుకుంటున్నామని చెప్పారు. తనకు గంటా శ్రీనివాస్‌తో విభేదాల్లేవని మంత్రి స్పష్టం చేశారు.